మంగళం పల్లి బాల మురళి కృష్ణ మన తెలుగు వాడు కావడం మన అదృష్టం. 8 వ యేటనే రెండున్నర గంటల పాటు కచేరి చేసిన మేధావి, 1930 లో జులై 8 వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని శంకర గుప్తం లో జన్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 25000 కచేరులు పైగా చేసారు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో ప్రభుత్వం సత్కరించింది. ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ లు ఇచ్చాయి.
Balamurali Krishana Open heart with RK
ఇవి కూడా చూడండి |
---|
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment