Drop Down Menus

Chardham Yatra 2020 Package Details | చార్ధామ్ యాత్ర ప్యాకేజీ వివరాలు

Chardham Yatra Tour Package Information 


చార్ధామ్ అనగా గంగోత్రి , యమునోద్రి , కేదార్నాద్ , బద్రీనాథ్ నాలుగు క్షేత్రాలను (ధామ్) లను కలిపి చార్ ధామ్ గా పిలుస్తున్నారు. సురేన్ టూర్స్ వారు టెంపుల్స్ గైడ్ కి తెలియచేసిన వివరాలు ప్రకారం చార్ ధామ్ యాత్ర 2020 మే 1 తేదీ నుంచి  15 తేదీ వరకు యాత్ర ఉండబోతుంది . యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది . దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి . టికెట్  ఒక్కొక్కరికి 25000 రూపాయలు. యాత్ర ట్రైన్ బస్సు లలో ఉంటుంది . యాత్రికులకు ప్రయాణం లో ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ ఉంటుంది . ట్రైన్ లో మాత్రం యాత్రికులకే భోజనాల ఖర్చును భరించాలి . టూర్స్ వారు భోజన ఏర్పాట్లు చేయరు యాత్ర కు వచ్చే వారు ముందుగా 5000 అడ్వాన్స్ చెల్లించాలి . చార్ధామ్ యాత్ర లో హరిద్వార్ ,  హృషీకేశ్ , గంగోత్రి , యమునోద్రి , కేదార్నాద్ , బద్రీనాధ్ దర్శించవచ్చు
యాత్ర పేరు : చార్ ధామ్ యాత్ర 
తేదీలు : మే 1 నుంచి మే 15 వరకు 
ట్రావెల్స్ : సురేన్ 
ఎక్కడనుంచి : హైదరాబాద్ 
సంప్రదించాల్సిన వారి పేరు ; శారదా గారు 
ఫోన్ నెంబర్ : 9440734701
సురేన్ ట్రావెల్స్ వారి : రామేశ్వరం వారణాసి నేపాల్ వైష్ణవి దేవి యాత్రల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
keywords : chardham yatra, chardham yatra tour packages , chardham yatra suren travels, chardham yatra tour special packages , chardham yatra charges , chardham yatra , gangotri , yamunodri, varanasi , rameswaram tour , 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Thanks for information.i really like your blog and information keep it up and i m also waiting for your next blog ...... char dham yatra

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.