Drop Down Menus

చార్ ధామ్ యాత్ర | Chardham Tour Package Details | Chardham Tour Information


చార్ధామ్ యాత్ర వివరాలు సురేన్ ట్రావెల్స్ శారదా గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు. ఈ యాత్ర మే 1వ తేదీన ప్రారంభమౌతుంది. తిరుగు ప్రయాణం మే 15వ తేదీన ఉంటుంది. ఈ యాత్ర లో యాత్రికులు హరిద్వార్ ఋషికేష్ గంగోత్రి యమునోద్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ను దర్శిస్తారు. టికెట్ ధర  ఒక్కొక్కరికి  25000/- నిర్ణయించారు. యాత్రకు వచ్చేవారు ముందుగా 5000/- అడ్వాన్స్ చెల్లించాలి. యాత్రలో ప్రయాణికులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది. ట్రైన్ లో యాత్రికులే చూసుకోవాలి. ఒక్కో రూమ్ లో నలుగురు ఉంటారు. ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. దూరప్రాంతం నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి.
యాత్రవివరాలు :
యాత్ర : చార్ ధామ్ యాత్ర 
ప్రారంభ తేదీ : మే 1 
తిరుగుప్రయాణం : మే 15
టికెట్ ధర : 25000
అడ్వాన్స్ : 5000
ఎక్కడ నుంచి : హైదరాబాద్ నుంచి 
రూమ్ షేరింగ్ : నలుగురు 
భోజనం : ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ 
ట్రైన్ లో : ఫుడ్ సప్లై చేయబడదు 
సంప్రదించాల్సిన వారి పేరు : శారద గారు 
ఫోన్ నెంబర్ : 9440734701
keywords : chardham yatram , char dham tour package , char dham tour price, best price chardham , chardham tour package from hyd , 
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. We want tempo 12 seater may 14 Haridwar , Rishikesh,ninitol,almora,pancha prayaga,panch Kedar,and char dam and drop at shaharanpur.....him much cost and how many days it possible.....


    ReplyDelete

Post a Comment

FOLLOW US ON