Kashi Ayodhya Tour Details :
సురేన్ టూర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు టూర్ ఆర్గనైజర్ శారద గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి కాశి అయోధ్య టూర్ వివరాలు తెలియచేసారు . ఈ టూర్ నవంబర్ 13వ తేదీ న ప్రారంభమై 25వ తేదీన తిరుగుప్రయాణం అవుతారు . కాశి వెళ్లేవారు చుట్టుప్రక్కల ప్రసిద్ధ క్షేత్రాలను కూడా చూడాలి అనుకుంటారు అందువల్ల ఈ టూర్ లో కాశి చుట్టుప్రక్కల గల ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ టూర్ కు ఒక్కొక్కరికి 11,500/- గా నిర్ణయించారు. వెళ్లదలచినవారు ముందుగా 3500 చెల్లించి టికెట్ ను కన్ఫర్మ్ చేసుకోవాలి. టూర్ లో ఒక్క పూట భోజనం , రెండుపూటలా టిఫిన్ ట్రావెల్స్ వారే అందిస్తారు.
కాశి - అయోధ్య టూర్ లో దర్శించే క్షేత్రాలు :
సీతామడి
అలహాబాద్ త్రివేణి సంగమం
మాధవేశ్వరి శక్తి పీఠం
గయా
బుద్ధ గయా
మంగళ గౌరీ శక్తి పీఠం
అయోధ్య
నైమిశారణ్యం
కాశి జ్యోతిర్లింగ దర్శనం
అన్నపూర్ణ సత్రం లో భోజనం
విశాలాక్షి శక్తి పీఠం
కాశి లోకల్ టూర్
కాలభైరవ ఆలయం
దుర్గ టెంపుల్
గవ్వలమ్మ గుడి
తులసి మానస మందిర్
హనుమాన్ టెంపుల్
సమగ్ర సమాచారం :
యాత్ర : కాశి అయోధ్య
బయలు దేరు తేదీ : నవంబర్ 13వ తేదీ 2019
తిరుగుప్రయాణం : నవంబర్ 26వ తేదీ 2019
ఎక్కడ నుంచి : హైద్రాబాద్ నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడును .
టికెట్ ధర : 11,500/-
అడ్వాన్స్ : 3,500/-
సంస్థ పేరు : సురేన్ టూర్స్
సంప్రదించాల్సిన పేరు : శారద
ఫోన్ నంబర్స్ : 9440734701
ఇవి కూడా చదవండి :
kashi tour , kashi 12 days trip , varanasi tour package details, varanasi ayodhya tour,
Comments
Post a Comment