Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

karnataka Tour 2020 | Karnataka Tour Package Details | Suren Tours



కర్ణాటక యాత్ర - 2020 

జీవితంలో ఒక్కసారైనా చూడాలని అనిపించే ప్రదేశలలో  కర్ణాటక ప్రాంతం ఒకటి. ఎతైన గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయ అనిపించే అంతటి గొప్ప కట్టడాలు ఈ కర్ణాటకలో కలవు. ఇప్పటి అత్యధునిక  నాగరికత అప్పుడు లేని సమయంలో కూడా భారీ గోపురాలు నిర్మించారు. ఇప్పుడు అతి తక్కువ ధరలోనే ఆ ప్రాంతాలని దర్శించే ప్రయత్నాని సురేన్ ట్రావెల్స్ వారు మన ముందుకు తీసుకొని వచ్చారు.  కర్ణాటక యాత్ర వివరాలు సురేన్ ట్రావెల్స్ శారదా గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియజేశారు. కర్ణాటక యాత్ర తేదీ 6 /6/ 2020 నుంచి 13/6/2020 వరకు ఉంటుంది. ఈ యాత్ర లో యాత్రికులు సందర్శించే ప్రాంతాల వివరాలు ఈ క్రింద ఇవ్వడం జరిగినది.

1. శ్రీ రంగపట్నం.
2. మైసూర్
3. కుక్కి
4. కూర్గ్
5. ధర్మస్టాలి
6. ఉడిపి
7. శృంగేరి
8. గోకర్ణం
9.హొరనాడు
10. మూరుడేశ్వర్
11.మూకాంబిక
12.హాలిబేడు
13.బేలూరు.


ఆలయాలు దర్శిస్తారు. టికెట్ ధర ఒక్కొక్కరికి 8,500/- గా నిర్ణయించారు. యాత్రకి వచ్చే వారు ముందుగా 3,500/- అడ్వాన్స్ గా చెల్లించాలి. యాత్రలో ప్రయాణికులకి ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం మరియు రాత్రికి టిఫిన్ ఉంటుంది. ట్రైన్ లో యాత్రికులే చూసుకోవాలి. ఒక్కొక రూంలో నలుగురు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభ మైనప్పటికి దూరప్రాంతం నుంచి వచ్చే వారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి.


యాత్ర వివరాలు :

యాత్ర ప్రాంతం  : కర్ణాటక యాత్ర
ప్రారంభ తేదీ :  6-జూన్-2020
తిరుగు ప్రయాణ తేదీ  : 13-జూన్-2020
టికెట్ ధర : 8,500/-
అడ్వాన్స్ : 3,500/-
ఎక్కడ నుంచి : హైదారాబాద్ నుంచి

ట్రైన్ లో : ఆహార పదార్ధలు అందించ బడవు.

సంప్రదించాల్సిన వారి పేరు : శారద గారు
ఫోన్ నెంబర్ : +91 9440734701


KeyWords : Karnataka Yatra Tour Package, Karnataka Tour, Karnataka Yatra 2020, Karnataka Yatra Package Details, Surrounding Temples of Karnataka. 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు