ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల జారీ
మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి నిలిపి వేసిన ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను ఫిబ్రవరి 15వ తేదీ నుంచి పునరుద్ధరించనుంది. 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ చేస్తారు.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయం గమనించగలరు.
Famous Books:
ttd news, ttd news live today, ttd kalyanam tickets, ttd calendar 2020 pdf, ttd darshan, availability chart, ttd jobs, ttd seva timings, ttd customer care, ttd donation
Comments
Post a Comment