వైరస్ ను దూరం చేసే వంటింటి చిట్కాలు:
రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకోసమే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇవి వంటగదిలో సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరం లేదు.
ఉదయం లేవగానే నీళ్లలో తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, పసుపు కలిపి వేడి చేసుకొని వడబోసుకోవాలి. తేనీటికి బదులు నిత్యం ఒక కప్పు దీనిని తీసుకుంటే.. గొంతులో గరగర, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది.
అనంతరం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. వేగంగా నడవడం, యోగా వంటివి చేయవచ్ఛు
అల్పాహారం ఉదయం 8 గంటల లోపు పూర్తి చేయాలి. మినప లేదా రాగి పిండితో చేసిన ఇడ్లీలు తీసుకోవచ్ఛు అందులో క్యారెట్ , ఆకుకూరలు తురిమి వేసుకోవచ్ఛు మొలకలు తీసుకోవడం ద్వారా సి, ఈ, బి కాంప్లెక్స్ విటమిన్లు అందుతాయి. 10.30 గంటల సమయంలో ప్రస్తుత సీజన్ లో దొరికే పండ్లు విరివిగా తీసుకోవాలి. జామ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, నేరేడు ఎక్కువగా లభ్యమవుతున్నాయి.
మధ్యాహ్న భోజనంలో రెగ్యులర్ పదార్థాలతోపాటు ఏదైనా ఆకుకూరతో కలిపి వండిన పప్పు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ముల్లంగి, కాలీఫ్లవర్ , క్యాబేజీ తదితర కూరలు తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వైరల్ , బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.
ప్రొటీన్ల కోసం చికెన్ ఒక్కొక్కరు 150-200 గ్రాములు, మటన్ 75 గ్రాములు, చేపలు 100 గ్రాములు, పన్నీరు 50 గ్రాములు తీసుకోవచ్ఛు వారంలో రెండు మూడు సార్లు తినాలి. శాకాహారులు శనగలు, బొబ్బర్లు, సోయాబీన్స్ తీసుకోవాలి.
సాయంత్రం ఎండు ఫలాలు తీసుకోవాలి. బొబ్బర్లు, అలసందలు, సెనగలు, పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలు తీసుకుంటే జింక్ , సెలీనియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. వీటితోపాటు కాయగూరలు ఉడకబెట్టి దానిలో కాస్త మిరియాల పొడి వేసి సూప్ కింద తీసుకోవాలి.
రాత్రి 7.30- 8 గంటలలోపు భోజనం పూర్తిచేయాలి. జొన్న, గోధుమ రొట్టెలు పరిమితంగా తీసుకోవాలి. నిద్రించే ముందు కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసి తీసుకుంటే ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది.
వెల్లుల్లి : వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రుచికరమైన ఆహారంలో జింక్, సల్ఫర్, సెలీనియమ్, విటమిన్ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టిరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరి చేరనివ్వదు.
అల్లం : అల్లం మనం నిత్యం మన కూరల్లో వాటిల్లో ఇది కూడా ఒకటి. అయితే అల్లం వాళ్ళ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం గొంతును ఉపశమనం చేస్తుంది, మరియు ఛాతీ రద్దీని తగ్గిస్తుంది. అల్లం మన శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తికి అందిస్తుంది. అయితే అల్లాన్ని నిత్యం పచ్చిగా తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
నల్ల మిరియాలు : నల్ల మిరియాలను కాలి మిర్చ్ అని పిలుస్తారు. అయితే నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండే నల్ల మిరియాలను రోజూ భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మసాలాలో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
నిమ్మ : అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సీ చాలా అవసరం. అంతేకాదు.. వైరస్, బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడటానికి విటమిన్ సీ చాలా అవసరం. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి సిట్రస్ అద్భుతాలు చేయవచ్చు. ఇది తప్పనిసరిగా యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
Famous Posts:
> గాలి ద్వారా కరోనా వ్యాప్తి అంగీకరించిన WHO
> అంగారక గ్రహంపై ఈ అద్భుతం చూశారా
> కేదారేశ్వర వ్రత కథ వింటే దంపతుల మధ్య గొడవలు ఉండవు
> తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన
> కూరగాయలు, పండ్లతో జాగ్రత్త
కరోనావైరస్, వంటింటి చిట్కాలు, coronavirus, covid19, health, home treatment, home remedies,
రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకోసమే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏమిటంటే ఇవి వంటగదిలో సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరం లేదు.
ఉదయం లేవగానే నీళ్లలో తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, పసుపు కలిపి వేడి చేసుకొని వడబోసుకోవాలి. తేనీటికి బదులు నిత్యం ఒక కప్పు దీనిని తీసుకుంటే.. గొంతులో గరగర, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది.
అనంతరం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. వేగంగా నడవడం, యోగా వంటివి చేయవచ్ఛు
అల్పాహారం ఉదయం 8 గంటల లోపు పూర్తి చేయాలి. మినప లేదా రాగి పిండితో చేసిన ఇడ్లీలు తీసుకోవచ్ఛు అందులో క్యారెట్ , ఆకుకూరలు తురిమి వేసుకోవచ్ఛు మొలకలు తీసుకోవడం ద్వారా సి, ఈ, బి కాంప్లెక్స్ విటమిన్లు అందుతాయి. 10.30 గంటల సమయంలో ప్రస్తుత సీజన్ లో దొరికే పండ్లు విరివిగా తీసుకోవాలి. జామ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, నేరేడు ఎక్కువగా లభ్యమవుతున్నాయి.
మధ్యాహ్న భోజనంలో రెగ్యులర్ పదార్థాలతోపాటు ఏదైనా ఆకుకూరతో కలిపి వండిన పప్పు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ముల్లంగి, కాలీఫ్లవర్ , క్యాబేజీ తదితర కూరలు తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వైరల్ , బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.
ప్రొటీన్ల కోసం చికెన్ ఒక్కొక్కరు 150-200 గ్రాములు, మటన్ 75 గ్రాములు, చేపలు 100 గ్రాములు, పన్నీరు 50 గ్రాములు తీసుకోవచ్ఛు వారంలో రెండు మూడు సార్లు తినాలి. శాకాహారులు శనగలు, బొబ్బర్లు, సోయాబీన్స్ తీసుకోవాలి.
సాయంత్రం ఎండు ఫలాలు తీసుకోవాలి. బొబ్బర్లు, అలసందలు, సెనగలు, పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలు తీసుకుంటే జింక్ , సెలీనియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. వీటితోపాటు కాయగూరలు ఉడకబెట్టి దానిలో కాస్త మిరియాల పొడి వేసి సూప్ కింద తీసుకోవాలి.
రాత్రి 7.30- 8 గంటలలోపు భోజనం పూర్తిచేయాలి. జొన్న, గోధుమ రొట్టెలు పరిమితంగా తీసుకోవాలి. నిద్రించే ముందు కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసి తీసుకుంటే ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది.
వెల్లుల్లి : వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రుచికరమైన ఆహారంలో జింక్, సల్ఫర్, సెలీనియమ్, విటమిన్ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టిరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరి చేరనివ్వదు.
అల్లం : అల్లం మనం నిత్యం మన కూరల్లో వాటిల్లో ఇది కూడా ఒకటి. అయితే అల్లం వాళ్ళ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం గొంతును ఉపశమనం చేస్తుంది, మరియు ఛాతీ రద్దీని తగ్గిస్తుంది. అల్లం మన శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తికి అందిస్తుంది. అయితే అల్లాన్ని నిత్యం పచ్చిగా తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
నల్ల మిరియాలు : నల్ల మిరియాలను కాలి మిర్చ్ అని పిలుస్తారు. అయితే నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండే నల్ల మిరియాలను రోజూ భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మసాలాలో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
నిమ్మ : అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సీ చాలా అవసరం. అంతేకాదు.. వైరస్, బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడటానికి విటమిన్ సీ చాలా అవసరం. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి సిట్రస్ అద్భుతాలు చేయవచ్చు. ఇది తప్పనిసరిగా యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
Famous Posts:
> గాలి ద్వారా కరోనా వ్యాప్తి అంగీకరించిన WHO
> అంగారక గ్రహంపై ఈ అద్భుతం చూశారా
> కేదారేశ్వర వ్రత కథ వింటే దంపతుల మధ్య గొడవలు ఉండవు
> తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన
> కూరగాయలు, పండ్లతో జాగ్రత్త
కరోనావైరస్, వంటింటి చిట్కాలు, coronavirus, covid19, health, home treatment, home remedies,
Comments
Post a Comment