ఫిబ్రవరి 14న వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల | SENIOR CITIZENS / PHD QUOTA ON FEBRUARY 14 RELEASED
ఫిబ్రవరి 14న వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఆన్లైన్ కోటాను ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
Tags: ttd, tirumala news, ttd tickets, ttd updates, senior citizen tickets
Comments
Post a Comment