Drop Down Menus

Famous Temples List In Siddipet District | Telangana State

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

ఈ సిద్దిపేట నూతనంగా ఏర్పడిన జిల్లా. ఇంతకు ముందు వరంగల్ మరియు మెదక్ , కరీంనగర్  అనే జిల్లాలో కలిసి ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా జిల్లా గా ఏర్పడినది.

1. శ్రీ మల్లన్న స్వామి ఆలయం , కోమరవేల్లి :

శ్రీ శివ స్వామియే కోమరవేల్లి మల్లన్న గా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం కొండ పై ఉన్నది. NH-7 రహదారి పై సిద్దిపేట కి వెళ్ళే దారిలో కలదు. హైదరాబాద్ నుంచి 125 కి. మీ దూరంలో కలదు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.30PM - 3.30PM TO 8.00PM.

2. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం , కూరవై :

ఈ ఆలయం వేంగి చాళుక్య రాజవంశం యొక్క ప్రసిద్ది పాలకుడు "భీమరాజు" నిర్మించారు. జిల్లా కేంద్రనీకి 110 కి.మీ దూరంలో ఈ ఆలయంలో కలదు. మహా బూబా బాద్ నుంచి కేవలం 11 కి. మీ దూరంలో కలదు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 1.00PM - 4.00PM TO 8.00PM.

3. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారు భద్రకాళి గా పూజలు అందుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. వరంగల్ జిల్లాలో ఈ ఆలయం ప్రసిద్ది చెందిన ఆలయం. హైదరాబద్ నుంచి మాత్రమే వివిద ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భక్తులు వస్తారు. దసరా రోజులలో రద్దీ అధికంగా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

4. శ్రీ సమ్మక్క - సారలమ్మ ఆలయం, మేడారం :

సమ్మక్క - సారలమ్మ జాతర భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని జరిగే గిరిజన ఉత్సవం. కుంభమేళా తరువాత మేడారం జాతరకి దేశంలోనే అత్యధిక సంఖ్య లో భక్తులు పాల్గొంటారు. ఇక్కడ అమ్మవారికి బంగారం (బెల్లం) నివేదిస్తారు. ప్రతి 2 సం || ఒకసారి 5 రోజుల పాటు ఈ ఉత్సవాని నిర్వహిస్తారు. దేశం నలువైపులా నుంచి భక్తులు వస్తారు. వరంగల్ నుంచి 95 కి. మీ దూరంలో కలదు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM-10.30PM.

5. 1000 స్తంభాల ఆలయం, వరంగల్ టౌన్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ ప్రాచీన కాకతీయ విశ్వకర్మ స్తపతి ద్వారా నిర్మాణ నైపుణ్యాల పరంగా ఇది ఒక కళా ఖండన్ని సాధించింది. 1163 లో రుధ్రరాజు దేవా చే వేయి స్తంభాల ఆలయం నిర్మించారు అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ ఈ ఆలయం మొత్తం రాయితో నిర్మించారు. ఒక్కొక్క స్తంభంలో ఎన్నో రకాల శిల్పాలు గమనించవచ్చు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

6. శ్రీ నరసింహ స్వామి ఆలయం , హేమాచలం  :

మల్లూరు గ్రామంలో శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయం ఉన్నది. ఈ అలయాన్నికి 400 సం || చరిత్ర కలదు. ఈ ఆలయం విశేషం ఏమిటనగా స్వామి వారికి కూడా మన చర్మం వల్లే మెత్తగా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

7. శ్రీ పద్మాక్షి ఆలయం , హన్మకొండ :

స్తానీక ప్రజాలచే  "అమ్మ దేవత" గా పేరు తో పిలవబడుతుంది. ఈ అమ్మవారి ఆలయం కొండ పై కొలువై ఉన్నది. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ ఆలయంలో దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.30PM - 2.00PM TO 8.00PM.

8. శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం , హన్మకొండ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. చాళుక్య కాలం నాటి ఆలయం అని అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుందీ. హన్మకొండ నుంచి కేవలం 5 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం రోజు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. శివరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

సిద్దిపేట  జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 

Telangana Temples District Wise



KeyWords : Siddipet Famous Temples List, Siddipet District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.