ఇంతటి ప్రశస్తమైన విష్ణుపురాణాన్ని మొదట చతుర్ముఖ బ్రహ్మదేవుడు, దక్ష ప్రజాపతికి వినిపించాడు. ఆ దక్షుడు పురుకుత్సుడనే రాజుకు చెప్పాడు. ఆ రాజు సారస్వతుడనే వాడికి చెప్పగా, ఆయన వల్ల నేను విన్నాను అంటూ పరాశరమహర్షి విష్ణుపురాణగాథను హృదయంగమంగా శిష్యుడైన మైత్రేయునికి విన్పించాడు . ఇలా మహిమాన్వితమై వెలుగొందిన ఈ విషపురాణాన్ని సరళమైన వచనంలోనే కవిరత్న శ్రీ యామిజాల పద్మనాభస్వామి తెలుగువారికి అందించారు..
విష్ణుపురాణం : Vishnu Puranam Download
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment