Drop Down Menus

భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం - అన్ని మతాల,కులాల వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం - Importance Of Bhagavad Geetha | Bhagavad Gita Slokas

భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అన్ని మతాల,కులాల వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. 

మన దేశంలో ఒక్కొక్క మతానికి ఒక్కో దేవుడు,ఒక్కొక్క కులానికి ఒక్కో కుల దేవతలు ఉన్నారు. ఇలా ఎవరి దేవుళ్ళను వారు ప్రార్థించడం మంచిదే,తప్పు లేదు. అయితే మా దేవుడే నిజమైన దేవుడు,మీ దేవుడు కాదు అని వాదిస్తే అది పెద్ద తప్పు. ఇలాంటి వాదనలు,గొడవలు రాకుండా ఉండాలి అంటే మీరు భగవద్గీతలోని 5 వ అధ్యాయములో ఒక శ్లోకాన్ని చదవాలి.అదేమిటంటే..

||ఇహైవ తైర్జిత సర్గో

  ఏషాం సామ్యే స్థితం మనః

  నిర్దోషం హి సమం బ్రహ్మ

  తస్మాత్ బ్రహ్మణి తే స్థితః || (5:19)

అంటే ఎవరి మనసు సమ దృష్టితో ఉంటుందో,అన్ని ప్రాణులను,అందరి మనుషులను ఎవరైతే సమానంగా చూస్తూ ఉంటాడో అతడు జీవించి ఉండగానే తన జన్మను జయించి, బ్రహ్మమును (అసలైన దేవుడిని) తెలుసుకుని ఆ తత్త్వంలో 

ఉండిపోతాడు.బ్రహ్మము అంతటా,అందరిలో సమానంగా వ్యాపించి ఉంటుంది.దోషం లేకుండా ఉంటుంది అని శ్రీకష్ణుడు చెబుతాడు.

ఇదండీ,జ్ఞానం అంటే ఇదండీ..శ్రీకృష్ణుడు ఎంత గొప్ప మాట చెప్పాడో చూశారా..ఆ దేవుడు అందరిలో సమానంగా వ్యాపించి ఉన్నాడంట. కాబట్టి ఆ దేవుడిని చూడాలి అంటే ముందు మనం అందరినీ సమానంగా చూడడం అలవాటు చేసుకోవాలి. సమ దృష్టి మనకు రావాలి.

కానీ మనది భేద దృష్టి,అంటే వీడు మా కులం వాడు కాదు,మా మతం వాడు కాదు అని చూసే దృష్టి మనది. ఇలాంటి దృష్టి ఉంటే మానవత్వాన్నే చూడలేం ఇక దైవత్వాన్ని,దేవుడిని ఎలా చూడగలం. ఒక్కసారి ఆలోచించండి..

మీరు శివుడిని పూజించండి,బయటికి వచ్చి అందరిలో శివుడిని చూడండి.. ఓ ముస్లింలారా మీరు అల్లాను పూజించండి,బయటికి వచ్చి అందరిలో అల్లాను చూడండి.. ఓ క్రైస్తవులారా మీరు జీసేస్ ను పూజించండి,బయటికి వచ్చి అందరిలో జీసెస్ ను చూడండి.

ఇదేనండీ సమ దృష్టి అంటే.ఇదే నిజమైన భక్తి. ఇలాంటి సమ దృష్టి ఎవరిలో ఉంటుందో వాళ్ళే నిజమైన భక్తులు. వాళ్లనే దేవుడు ఆశీర్వదిస్తాడు.వాళ్ళకే దేవుడు కనిపిస్తాడు.సమ దృష్టి లేకుండా మా దేవుడే గొప్ప,మా మతమే గొప్ప అని అహంకారంతో బతికే వాళ్లకు దేవుడు కనిపించడు,వాళ్ల పై ఏ మాత్రం దయ చూపడు.

చూశారా గీత లోని (5:19) శ్లోకం లో ఎంత గొప్ప అర్థం ఉందో.

ఈ శ్లోకం గురించి మన లాయర్లకు,జడ్జ్ లకు తెలియాలి. మన

రాజ్యాంగం లో కొన్ని అసమానతలు ఉన్నాయి.వాటిని తుడిచి వేయాలి అంటే ఈ శ్లోకాన్ని మన రాజ్యాంగంలో స్వర్ణాక్షరాలతో.

Famous Posts:

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

Importance Of Bhagavad Geetha, Bhagavad Gita Slokas, bhagavad gita slokas in telugu lyrics, iskcon bhagavad gita in telugu pdf, important bhagavad gita slokas in telugu, భగవద్గీత

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.