Drop Down Menus

శ్రీకృష్ణుని గుండె ఎక్కడ ఉందొ మీకు తెలుసా? Do you know where Lord Krishna's heart is? Jagannath Temple - Puri

శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయన శరీరం పంచభూతాలలో కలిసిపోయింది, కానీ ఆయన గుండె సాధారణంగా జీవించి ఉన్న మనిషిలా కొట్టుకుంటుంది మరియు ఆయన ఇంకా ఈ లోకంలో సాధారణం గానే జీవించి ఉన్నాడు అనిపించేలా కొట్టుకుంటుంది.ఆయన గుండె ఈ రోజు వరకు కూడా సురక్షితంగా ఉంది, ఇది చాలా తక్కువ మందికి తెలుసు.

కొయ్య_విగ్రహంలోపల జగన్నాథుడి అంశగా నివసిస్తాడు.

మహాప్రభు యొక్క గొప్ప రహస్యం

ఇక్కడ స్వామి వారి స్థానం 

బంగారు_చీపురుతో_శుభ్రపరచడం_జరుగుతుంది.

మహాప్రభు_జగన్నాథ్ (శ్రీ కృష్ణుడు)ని కలియుగ దేవుడు అని అంటారు.

మహాప్రభు విగ్రహాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు,ఆ సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారుతుంది అంటే నగరం మొత్తం లైట్లు ఆపివేయబడతాయి, లైట్లు ఆపివేయబడిన తర్వాత, crpf సైన్యం పహారా లోకి వెళ్లిపోయితుంది ఆ ప్రాంగణం. నలువైపుల నుంచి ఆలయ ప్రాంగణంలోకి ఆ సమయంలో ఎవరూ గుడికి వెళ్లలేరు.

గుడిలోపల దట్టమైన చీకటి... 

పూజారి కళ్లకు కట్టు.. 

బ్రహ్మపదార్ధం ఏమిటో నేటికీ ఎవరికీ తెలియదు... ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు.  .. 

వేల సంవత్సరాలుగా అది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతోంది,

 ఇది అతీంద్రియ పదార్ధం, దీన్ని తాకడం ద్వారా, వ్యక్తి యొక్క శరీరం అద్వితీయం గా శక్తిమంతంగా తయారు అవుతుంది.ఈ అవకాశం 19 సంవత్సరాల తర్వాత వచ్చింది, కొన్నిసార్లు ఇది 14 సంవత్సరాలలో జరిగినప్పటికీ, ఈ సందర్భాన్ని 

నవ్_కల్వర్ అని పిలుస్తారు,

 కానీ మహాప్రభు జగన్నాథుని విగ్రహంలో ఏముందో ఇప్పటి వరకు ఏ పూజారి చెప్పలేకపోయారు???

 మేము అతని చేతిని చేతిలోకి తీసుకున్నప్పుడు, అతను కుందేలులా గెంతుతున్నాడని.. అక్కడ కళ్లకు గంతలు ఉన్నాయని.. చేతిలో గ్లౌజులు ఉన్నాయని, మాకు మాత్రమే అనిపించిందని కొందరు పూజారులు అంటున్నారు.

 ఈరోజు కూడా జగన్నాథ యాత్ర సందర్భంగా పూరీ రాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడ్చేందుకు వస్తాడు.

 జగన్నాథుని ఆలయంలోని సింహద్వారం నుంచి లోపలికి తొలి అడుగు వేయగానే లోపల సముద్రపు అలల శబ్దం వినిపించదు, అయితే ఆశ్చర్యం ఏంటంటే.. గుడి నుంచి ఒక్క అడుగు బయటకు వేయగానే సముద్రపు శబ్ధం మళ్లీ వినబడుతుంది,

 మీరు చాలా దేవాలయాల శిఖరాగ్రంపై పక్షులు  ఎగురుతూ ఉండడం చూసి వుంటారు కానీ జగన్నాథ దేవాలయం మీదుగా ఏ పక్షి వెళ్లదు, జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది,

 జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నీడ ఉండదు.

 జగన్నాథుని ఆలయంలోని 45 అంతస్తుల శిఖరంపై ఉన్న ధ్వజాన్ని ప్రతిరోజూ మారుస్తుంటారు, జెండాను ఒక్కరోజు కూడా మార్చకపోయినట్లైతే, 18 సంవత్సరాల పాటు ఆలయం మూసివేయబడుతుందని నమ్ముతారు.

 అదేవిధంగా, జగన్నాథ దేవాలయం పైభాగంలో సుదర్శన చక్రం కూడా ఉంది, ఇది ప్రతి దిశ నుండి చూసినప్పుడు, మీ వైపుకు ఉంటుంది.

జగన్నాథ దేవాలయంలోని వంటగదిలో, ప్రసాదాన్ని వండడానికి 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు, దీనిని కట్టెల ద్వారా వండుతారు, ఈ సమయంలో పైన ఉన్న కుండలోని వంటకం మొదట వండుతారు.

 జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజూ చేసే ప్రసాదం భక్తులకు తగ్గదు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆలయ తలుపులు మూసిన వెంటనే, ప్రసాదం కూడా ముగుస్తుంది మరియు సనాతన ధర్మానికి చెందిన అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి.

Famous Posts:

Tags: Srikrishna, puri jagannath temple history, puri jagannath, puri jagannath temple, jagannath temple, puri jagannath temple facts, jagannath temple mystery, puri jagannath temple pooja

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.