Drop Down Menus

అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం భక్తులు వీక్షించండి తరించండి LIVE - Consecration Ceremony of Ram Mandir | Ayodhya Dham | 22nd January...

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ జరగనుంది.

వేదమంత్రాల నడుమ రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. మధ్యాహ్నం 12.20కి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం, ఒంటి గంట వరకు జరగనుంది.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సాధువులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.


వేల మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత బాలరాముని దర్శనం ఉంటుంది.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.