కాశీ మరియు అయోద్య యాత్ర స్పెషల్ ప్యాకేజీ | Kashi-Ayodya Tour Special Package

యిండిగా ట్రావెల్స్ వారు  కాశీ అయోధ్య  యాత్ర స్పెషల్ ప్యాకేజీ గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . వారు తెలియచేసిన వివరాల ప్రకారం 14 రోజులు 16 క్షేత్రాలు దర్శించేలా యాత్రను రూపొందించారు. ఈ యాత్ర లో ఉదయం టీ , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ మరియు మూడు పూట్ల మూడు 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అందించనున్నారు .

మహా కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో నది స్నానం... 


ఈ యాత్ర లో దర్శించు క్షేత్రాలు:

1.అన్నవరం 

2.సింహాచలం 

3.అరసవల్లి 

4.శ్రీకూర్మం 

5.భువనేశ్వర్ 

6.ధవళగిరి 

7.కోణార్క్ 

8.పూరి 

9.సాక్షిగోపాల్ 

10.గయ

11.బుద్ధగయ 

12.అలహాబాద్ 

13.ప్రయాగ 

14.అయోధ్య రామ మందిరం 

15.నైమిశారణ్యం 

16.కాశీ ( 3 రోజులు )


యాత్ర తేదీ : 8-2-2025

టికెట్టు ధర    

టిక్కెట్టు 1 కి రూ. 13,000/- ( 40 సీట్ల పుష్ బ్యాక్  NON-AC బస్సు )

టికెట్టు  1కి రూ. 16,000/- ( 40 సీట్ల పుష్ బ్యాక్ AC బస్సు )

30 బెర్త్ లు గల స్లీపర్ AC బస్సు 

👉 కింద బెర్త్ టిక్కెట్టు 1కి రూ. 19,500/-

👉 పై బెర్త్ టిక్కెట్టు 1కి రూ. 18,000/-

సంప్రదించాల్సిన నెంబర్ : 9392328768, 9440328768

పొప్రయిటర్ : యిండిగా రాజు గురుస్వామి గారు

ఆఫీస్ : కుమ్మరిరేవు సెంటర్ , తంగెళ్లమూడి , ఏలూరు 

యాత్ర : బస్సు లో ఉంటుంది

అడ్వాన్స్ : రూ. 5000/-

గమనిక : ఈ యాత్ర యందు యాత్రికులే వారి రూమ్స్ ఖర్చు భరించవలెను. ఆర్గనైజర్ కు ఎటువంటి సంబంధం లేదు... 



keywords : kashi tour package,indiga travels,kashi ayodya tour package,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS