మంగళం పల్లి బాల మురళి కృష్ణ మన తెలుగు వాడు కావడం మన అదృష్టం. 8 వ యేటనే రెండున్నర గంటల పాటు కచేరి చేసిన మేధావి, 1930 లో జులై 8 వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని శంకర గుప్తం లో జన్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 25000 కచేరులు పైగా చేసారు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో ప్రభుత్వం సత్కరించింది. ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ లు ఇచ్చాయి.
Balamurali Krishana Open heart with RK
Today Tirumala Darshan Information:
నమస్కారం
హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం.
టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.
Comments
Post a Comment