సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరుపడైవీడు క్షేత్రాలలో తిరుత్తణి మూడవది. తమిళనాడు గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రం లో తమిళనాడు లో ఉన్నప్పటికీ ఆంధ్ర సరిహద్దు కలిగి ఉండటం వల్ల అక్కడ ఎక్కువగా తెలుగు మాట్లాడతారు. ఈ క్షేత్రం లో నడిచి వెళ్లే భక్తులు మెట్లపైన తెలుగు వారి పేర్లు ఉండటం గమనించవచ్చు. ఆరుపడైవీడు క్షేత్రాలలో 5 క్షేత్రాలు కొండపైన ఉంటే తిరుచెందూర్ క్షేత్రం మాత్రమే సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఈ క్షేత్రం కొండపైన ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక్కడ కొండను చేరడానికి మొత్తం 365 మెట్లు ఉంటాయి. ఒక్కో మెట్టు ఒక్కో రోజుకు సమానం అని చెబుతారు.
ఆరుపడైవీడు క్షేత్రాలపై క్లిక్ చేసి ఆ క్షేత్రాల గురించి తెలుసుకోండి :
1 . పళని
2. తిరుత్తణి
3. స్వామిమలై
4. పళముదిర్చోళై
5. తిరుప్పరంకుండ్రం
6. తిరుచెందూర్
తిరుత్తణి దేవాలయం వెబ్సైటు : http://www.tirutanigaimurugan.tnhrce.in/
దేవాలయం తెరుచుఉండు సమయాలు : 5.45 am to 12.30 pm , 4:00 to 8.45 pm
పూజలు :
Vishvaruba Dharsanam : 06.00 AM
Kala Sandhi Pooja : 08:00 AM
Uchala kala Pooja : 12:00 NOON
Sayaratchai Pooja : 05:00 PM
Arthajama Pooja : 08:00 PM
Palliarai Pooja : 08:45 PM
Kala Sandhi Pooja : Sunday and Tuesday at 05:00 A.M
Phone (Hill Temple) : 044 - 27885243
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment