Drop Down Menus

Char Dham Tour 2020 | Chardham Tour Package Details | చార్ ధామ్ యాత్ర

చార్ధామ్ యాత్ర జీవితం లో ఒక్కసారైనా వెళ్లాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు . రవాణా సౌకర్యం మేరుపడటం వల్ల ఇప్పుడు అందరూ వెళ్లి రాగలుగుతున్నారు . గంగోత్రి యమునోద్రి కేదార్నాధ్ బద్రీనాధ్ లను చార్ ధామ్ లుగా పిలుస్తారు.  శీతాకాలం లో పూర్తిగా మూసివేయబడతాయి . సమ్మర్ లో మాత్రమే దర్శించడానికి వీలుగా ఉంటాయి . చార్ ధామ్ యాత్ర   వివరాలు సురేన్ ట్రావెల్స్ శారదా గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు. చార్ధామ్  యాత్ర మే 1వ తేదీన  నుంచి  మే 15వ వరకు ఉంటుంది. ఈ యాత్ర లో యాత్రికులు హరిద్వార్ ఋషికేష్ గంగోత్రి యమునోద్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ను దర్శిస్తారు. టికెట్ ధర  ఒక్కొక్కరికి  25000/- నిర్ణయించారు. యాత్రకు వచ్చేవారు ముందుగా 5000/- అడ్వాన్స్ చెల్లించాలి. యాత్రలో ప్రయాణికులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది. ట్రైన్ లో యాత్రికులే చూసుకోవాలి. ఒక్కో రూమ్ లో నలుగురు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది .  ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభ మైనప్పటికీ  దూరప్రాంతం నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి.
యాత్రవివరాలు :
యాత్ర : చార్ ధామ్ యాత్ర 
ప్రారంభ తేదీ : మే 1 
టికెట్ ధర : 25000
అడ్వాన్స్ : 5000
ఎక్కడ నుంచి : హైదరాబాద్ నుంచి 

ట్రైన్ లో : ఫుడ్ సప్లై చేయబడదు 
సంప్రదించాల్సిన వారి పేరు : శారద గారు 
ఫోన్ నెంబర్ : 9440734701
Keywords : chardham yatra tour packages , chardham tour, chardham yatra 2020 , chardham yatra packages details. badrinath tour, kedarnath tour, gangodri tour, yamunodri tour packages , 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.