Drop Down Menus

బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? HinduTemple Guide

జీవితంలో ప్రతి ఒక్కరు ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. దాని కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అసలు జీవితం అంటేనే కష్టాలు, సుఖాలు,ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మనం డబ్బుతో జీవితాన్ని ఆనందంగా గడిపినప్పుడు చుట్టాలు,స్నేహితులు అందరూ మన చుట్టూనే ఉంటారు. అదే కష్టాలు ఎదురు అయినప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు. అలాంటి సమయంలోనే మనకి ఆప్తులు ఎవరో అనేది అర్ధం అవుతుంది.
అయితే బియ్యంతో ఇలా చేస్తే మంచి జరుగుతుంది. అక్షింతలకు మన పూజలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్షింతలు అంటే అఖండమైనది, శుభకార్యాలలో ఏది వెలిగేది ఉపయోగించకుడదు. అందుకే మునులు అందరు కలిసి బియ్యాన్ని అంటే అక్షింతల ను ఎన్నుకున్నారు.దేవునికి అక్షింతలు ఎంత ఇష్టం అంటే నాలుగు గింజలకే ప్రసన్నమైపోతారట.

ఒక మంచి సుముహుర్తాన ఒక ఎర్ర రంగు వస్త్రం లో ఇరవై ఒక్క బియ్యం గింజలు తీసుకొని వాటికి పసుపు కలిపి ఆ బియ్యాన్ని ఆ వస్త్రం లో కట్టి దానిని లక్ష్మి దేవి ముందు ఉంచి, ఆ తర్వాత భక్తిశ్రద్ధలతో పూజ చేసి మీ బీరువాలో పెడితే అనుకున్న పనులు జరగటమే కాకుండా అనుకున్నంత ధన లాభం కూడా కలుగుతుంది.
అలాగే సోమవారం శివుని దగ్గర ఒక కేజీ బియ్యాన్ని పెట్టి పూజ చేసి ఆ బియ్యంలో గుప్పెడు తీసుకోని శివునికి అభిషేకం చేసి, మిగిలిన బియ్యాన్ని పేదలకు దానం చేస్తే కూడా కష్టాలు తొలగిపోతాయి.
Famous Posts:

భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

నిమ్మకాయల దీపం పెట్టటం వలన కలిగే ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు


బియ్యం, పూజ , కోటీశ్వరులు , biyyam to pooja, how to prepare kalasam for pooja, kalasam pooja, kalasam for pooja room, kalasam pooja vidhanam, what to put inside kalasam, what to do with kalash coconut after pooja, how to keep kalasam at home, vadi biyyam process in telugu
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.