Also Read : అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?
కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు. దాని కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్త వసీకరణకు లొంగరు. కొందరు ఆగ్రహంతో, గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలుగదట.
Also Read : మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
భర్త, భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి. అతని మనస్సులోని కోర్కెను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకును ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా సేవలు చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకుని ఆయనకు తల్లి వలె భోజనం వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు. ఇలా చేస్తే భర్త మీ మాట వినడమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెబుతారట.
Famous Posts:
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment