తలస్నానము చేసి శుభ్రమైన బట్టలను ధరించి నుదుటిన విభూది
పెట్టి,మెడలో రుద్రాక్ష మల ధరించి వెళ్ళాలి.
అలాగే పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, కర్పూరం వంటి వాటిని తీసుకువెళ్లాలి.
గోపుర దర్శనం కాగానే మౌనంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి.
మనసులో పంచాక్షరిని జపిస్తూ ఉండాలి.వినాయకుని దర్శించి వినాయక స్తుతి
చెప్పి గుంజీళ్ళు తీస్తూ నమస్కరించవలెను.బలిపీఠం, నందిల మధ్య
నమస్కరించవలెను.
లోపల మూలస్థానంలో ఉన్న స్వామికి నమస్కరించాలి. అలాగే చుట్టూ ఉన్న ఉత్సవ
మూర్తులు, నందీశ్వరుడులకు కూడా నమస్కారం చేయాలి. శివాలయంలో తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలి.
శివుని స్త్రోత్రాలు చదువుకోవాలి.
శివుని దర్శనం అయ్యాక ధ్వజ స్థంభం దగ్గర సాష్టాంగనమస్కారం ఎట్టి
పరిస్థితిలో చేయకూడదు. మొదట ధ్వజ స్థంభంను దర్శనం చేసుకోవాలి. కానీ
శివుని దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్య ఫలం రాదు. కోరిన కోరికలు
నెరవేరవు. కాబట్టి ఈ విషయాన్నీ బాగా గుర్తుంచుకోవాలి."
Famous Posts:
> ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు | మీకు ఎవరు చెప్పని విషయాలు
> వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి
> శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం
>యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి
> బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ?
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment