Drop Down Menus

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి  | Nitya Pooja Vidhanam In Telugu

"ప్రతి ఒక్కరు దేవుని కృప కోసం నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు రోజు పూజ చేసిన అక్షంతలు మరియు పువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి.

దేవుడి గదిలో దేవుని విగ్రహాలను శుభ్రం చేసాక బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించాలి. బొట్టు పెట్టటానికి గంధం ఉపయోగిస్తే మంచిది.

శివునికి విభూతి,విష్ణవుకి గంధం పెట్టాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసాక ఒత్తులను వేయాలి.

దీపారాధనకు వెండి లేదా రాగి లేదా బంగారం కుందులను వాడితే మంచిది. కుందెలో మూడు ఒత్తులను వేసి వెలిగించాలి. ఒక ఒత్తు వేసి వెలిగించకూడదు. కుందెను కింద పెట్టకుండా పళ్లెం లేదా తమలపాకులో పెట్టాలి.
దీపం వెలిగించిన తరవాత దీపానికి బొట్టు పెట్టి అక్షంతలు మరియు పువ్వులు ఉంచాలి.

నైవేద్యాన్ని కేవలం వెండి ప్లేట్ లేదా తమలపాకులో మాత్రమే పెట్టాలి. నైవేద్యం పెట్టిన తరవాత హారతి ఇవ్వాలి. ఆ హారతి తరవాత రెండు చుక్కల నీళ్ళు జల్లి , ఆ తరవాత మనం కళ్ళకు అద్దుకోవాలి.

హారతి పూర్తి అయిన తరవాత, 2నిమషాలు పాటు మనం అక్కడ నుంచి వెళ్లిపోవాలి. స్వామివారి కంటి చూపు నైవేద్యం పై పడినా, అది మహా ప్రసాదం అవుతుంది.
అప్పుడు మనం ఆ ప్రసాదం తీసుకుని, అందరికి పంచి పెట్టాలి .ఇలా అన్ని నియమాలను పాటిస్తూ పూజను శ్రద్దగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.
Related Posts:





శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


Nitya pooja vidhanam, నిత్య పూజా విధానం, daily pooja vidhanam at home, nitya pooja vidhanam in english, shiva nitya pooja vidhanam in telugu pdf, Daily Pooja Procedure In Telugu
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Jyothisyam kosam mee website lo details semd cheyyamannaru ga.

    Here are my details..

    Name:Y.Harshavardhan Reddy
    DOB:20th,Feb,2005
    Time when born : 4:10 p.m
    Place :Pulivendula

    ReplyDelete

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.