30 సంవత్సరాల అనుభవం ఉన్న యిండిగ ట్రావెల్స్ ఓనర్&ఆర్గనైజర్ యిండిగ రాజు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు రామేశ్వరం యాత్రకు సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర మార్చ్ 15వ వ తేదీన ఏలూరు నుంచి మొదలవుతుంది , ఈ యాత్ర 10 రోజుల లో 19 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు .
నాన్ ఏసి ₹ 7,500/- ఏసి ₹ 10,800/-
2×2పుష్ బ్యాక్ సీట్లు గల ఏసి మరియు నాన్ ఏసి 40మంది యాత్రికుల గల హైటెక్ బస్సులలో 14 రోజుల యాత్ర.
ఉదయం టీ, మధ్యాహ్నం కమ్మని ఆంథ్రా వంటకపు రుచులతో బ్రాహ్మణ భోజనం, రాత్రి టిఫన్, మూడు పూట్ల 3 వాటర్ బాటిల్స్ ఇవ్వబడును.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment