Drop Down Menus

ఉగాది తర్వాత ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే.. | Ugadi 2023 Rasi Phalalu

శోభకృతు ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతోంది... 

ఈ 5 రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది పట్టిందల్లా బంగారం అవుతుంది. అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు దానికి కారణం ఏంటంటే ఉగాది నుంచి గురువు మార్పు జరుగుతోంది గురువు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఆ రాశుల్లో మొదటి రాశి మీనరాశి

వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటుంది. కుటుంబంలో అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఉగాది తర్వాత మీనరాశి వాళ్లకు అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది.

ఆ తర్వాత ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతోంది ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వాళ్లకు సంతానం లేని వారు ఎవరైనా సరే వాళ్ళకి కచ్చితంగా సంతానం కలుగుతుంది. విపరీతమైన కీర్తి ప్రతిష్టలు ఉద్యోగం కూడా ఉగాది నుంచి పట్టబోతోంది. భగవంతుడి అనుగ్రహం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రాజయోగం పట్టబోతోంది.

ఆ తర్వాత శోభకృతు ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతోంది రాశి తులా రాశి

ఇది చాలా అద్భుతమైన వరం పెళ్లి కావలసిన తులారాశి వాళ్ళ ఎవరికైనా సరే ఉగాది తర్వాత కచ్చితంగా పెళ్లి అయిపోతుంది. లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మ్యారేజ్ అయిన మనసుకు నచ్చిన వాళ్లని కచ్చితంగా ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలతో కుట్టుకునే వారు ఎవరైనా సరే తులారాశి వాళ్ళకి దాంపత్యంలో బ్రహ్మాండమైన అనుకూలత ఏర్పడుతుంది. తులారాశి వారు ఎవరైనా సరే చేసుకోవాలంటే బిజినెస్ చేసుకోండి. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కాబట్టి తులారాశి వాళ్ళకి ఉగాది నుంచి గురు సంచారం మార్పు వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలిగే సుఖం కలుగుతుంది.

ఆ తర్వాత ఉగాది నుంచి రాజయోగం పట్టబోతోంది నాలుగో రాశి సింహ రాశి

పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మట్టి పట్టుకుంటే సింహ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత నుంచి బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి. అప్పులు తీరిపోతాయి. బాకీలు వసూలవుతాయి. గృహయోగం వాహన యోగాన్ని సిద్ధిస్తాయి. కాబట్టి ఉగాది నుంచి రాజయోగం పట్టబోతోంది.

ఆ తర్వాత శోభకృతు రాజ యోగాన్ని అందిపుచ్చుకుంటున్న ఐదవ రాశి మిధున రాశి

మిధున రాశి వాళ్ళకి గురువు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సంవత్సరంపాటు మిధున రాశి లాభ స్థాన సంచారం చేస్తున్నాడు ఏకాదశి వైభవం అర్థం 11 సంసారమంటే లాభం అర్థం అంటే ఒక రంగం లేదు మిధున రాశి వాళ్లకు అన్ని రంగాల్లో లాభం కలుగుతుంది విద్యారంగ ఉద్యోగం వ్యాపారం విదేశీ, శత్రువులను అన్ని రంగాల్లో కూడా మిధున రాశి వాళ్ళకి లాభమే తప్ప నష్టం ఉండదు.

ఎందుకంటే గురువు లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అటువంటి ఈ 5 రాశుల వాళ్ళు గురువు అనుగ్రహం వల్ల గురు బలం వల్ల పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు రాజయోగాన్ని సిద్ధంగా ఉండండి.

తెలుగు రాశిఫలాలు 2023-2024

Tags: ఉగాది, horoscope signs, Ugadi, ugadi2023, rasiphalalu, Ugadi 2023 Rasi Phalalu, Ugadi2023Horoscope, rasiphalalu 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.