Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

రాశిని బట్టి.. ఏ దేవుడికి, ఏ తాంబూలం సమర్పిస్తే…అష్టైశ్వర్యాలు మీ సొంతం..!! Astrological Remedies - Zodiac Signs

రాశిని బట్టి.. ఏ దేవుడికి, ఏ తాంబూలం సమర్పిస్తే…అష్టైశ్వర్యాలు మీ సొంతం..!!

ఒక్కొక్క రాశి వారు, వారి రాశిని బట్టి ఇలా చేస్తే…వారి కష్టాలన్నీ తొలగి అదృష్టం కలుగుతుంది.

జీవితంలో అనేక సమస్యలకు ఉపసమనం దొరుకుతుంది. అసలు ఏ రాశి వారు ఏమి చెయ్యాలి..

మేషము:

ఈ రాశి వారు తాంబూలంలో మావిడి పండు పెట్టి మంగళవారం, కుమార స్వామికి సమర్పిస్తే మంచిది.

వృషభము:

తమలపాకు లో మిరియాలు ఉంచి, మంగళవారం రాహుని పూజిస్తే కష్టాలు తొలిగిపోతాయి.

మిథునము:

ఈ రాశి వారు తాంబూలంలో అరటిపండు పెట్టి, బుధవారం నాడు ఇష్టదేవతను పూజించాలి.

కర్కాటకము:

ఈ రాశి వారు తాంబూలంలో దానిమ్మని ఉంచి, శుక్రవారం నాడు కాళికా దేవిని పూజించాలి.

సింహరాశి:

ఈ రాశి వారు తాంబూలంలో అరటిపండు ఉంచి గురువారం నాడు ఇష్టదేవతను పూజించాలి.

కన్యారాశి:

తమలపాకులో మిరియాలు ఉంచి, గురువారం ఇష్టదేవతను పూజిస్తే, అంతా మంచి జరుగుతుంది.

తులారాశి:

ఈ రాశి వారు తమలపాకులో లవంగాలు ఉంచి, శుక్రవారం నాడు ఇష్టదేవతను పూజించాలి.

వృశ్చిక రాశి:

ఈ రాశివారు తమలపాకులో కర్జూరం ఉంచి, మంగళవారం నాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచిది.

ధనుస్సు:

ఈ రాశి వారు తమలపాకులో, కలకండా ఉంచి, గురువారంనాడు ఇష్ట దేవతను పూజిస్తే అంతా మంచి జరుగుతుంది.

మకరరాశి:

వీరు తమలపాకులో బెల్లం ఉంచి, శనివారం కాలికామాతను పూజిస్తే మంచిది.

కుంభ రాశి:

ఈ రాశి వారు తమలపాకులో నెయ్యి ఉంచి, శుక్రవారం నాడు కాళికామాతని పూజించినట్టైతే మంచి జరుగుతుంది.

మీన రాశి:

ఈ రాశివారు తమలపాకులో పంచదార ఉంచి, ఆదివారం నాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. ఇలా అన్ని రాశులవారు ..వారికీ సూచించినట్టు చేస్తే అంతా మంచి జరిగి, సకల సంపదలు.. కలుగుతాయి.

Tags:  రాశి, Astrological Remedies, Zodiac Signs, Horoscope

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు