కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామంలో వెలసిన శ్రీ పాతూరు ఆంజనేయ స్వామి వారు. ఈ ఆలయంలో స్వామి తమలకులతో విశేష అలంకరణ చేస్తారు. ఈ ఆలయంలో స్వామికి ప్రతి శనివారం విశేష పూజలు నిర్వహిస్తారు.
ఫోటో పంపిన వారు : పూజారి రాజేంద్ర రెడ్డి మా ఊరు పాండవగల్లు గ్రామం
Tags
FB Post