Drop Down Menus

చార్ ధామ్ యాత్ర | Chardham Tour Package Details | Chardham Tour Information


చార్ధామ్ యాత్ర వివరాలు సురేన్ ట్రావెల్స్ శారదా గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేసారు. ఈ యాత్ర మే 1వ తేదీన ప్రారంభమౌతుంది. తిరుగు ప్రయాణం మే 15వ తేదీన ఉంటుంది. ఈ యాత్ర లో యాత్రికులు హరిద్వార్ ఋషికేష్ గంగోత్రి యమునోద్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ను దర్శిస్తారు. టికెట్ ధర  ఒక్కొక్కరికి  25000/- నిర్ణయించారు. యాత్రకు వచ్చేవారు ముందుగా 5000/- అడ్వాన్స్ చెల్లించాలి. యాత్రలో ప్రయాణికులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది. ట్రైన్ లో యాత్రికులే చూసుకోవాలి. ఒక్కో రూమ్ లో నలుగురు ఉంటారు. ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. దూరప్రాంతం నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడతాయి.
యాత్రవివరాలు :
యాత్ర : చార్ ధామ్ యాత్ర 
ప్రారంభ తేదీ : మే 1 
తిరుగుప్రయాణం : మే 15
టికెట్ ధర : 25000
అడ్వాన్స్ : 5000
ఎక్కడ నుంచి : హైదరాబాద్ నుంచి 
రూమ్ షేరింగ్ : నలుగురు 
భోజనం : ఉదయం టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ 
ట్రైన్ లో : ఫుడ్ సప్లై చేయబడదు 
సంప్రదించాల్సిన వారి పేరు : శారద గారు 
ఫోన్ నెంబర్ : 9440734701
keywords : chardham yatram , char dham tour package , char dham tour price, best price chardham , chardham tour package from hyd , 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. We want tempo 12 seater may 14 Haridwar , Rishikesh,ninitol,almora,pancha prayaga,panch Kedar,and char dam and drop at shaharanpur.....him much cost and how many days it possible.....


    ReplyDelete

Post a Comment

FOLLOW US ON