సురేన్ టూర్స్ శారదాగారు కేరళ యాత్ర వివరాలు హిందూ టెంపుల్స్ గైడ్ కి తెలియచేశారు . కేరళ యాత్ర 24 మే 2020 న ప్రారంభమౌతుంది . వారం రోజులు పాటు ఈ యాత్ర ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో ప్రారంభం అవుతుంది . దూర ప్రాంతాల నుంచి వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. యాత్రికులు ఈ యాత్రలో చూడబోయే ప్రదేశాలు కోచి , గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం , తకిడి, మున్నార్ , ఆలపి బోటింగ్ , ఆధారపల్లి వాటర్ ఫాల్స్ , పెరియార్ బోటింగ్ , త్రివేండ్రం , అనంతపద్మనాభ స్వామి ఆలయం , భగవతి ఆలయం , తిరుక్కటకరై , చోట నికర ఆలయం , కోవాలం బీచ్.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment