ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటము మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితి కారకుడు, కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు.
పరమేశ్వరుడు లయకారకుడు, కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో (సాయంత్ర్హం) దర్శించుకుంటే రెట్టింపు ఫలితం దక్కుతుంది. తొందరపడకుండా ప్రశాంతముగా నెమ్మదిగా భగవంతున్ని దర్శించుకోవాలి. మీరు మనసుపెట్టి బలంగా ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది.
Famous Books:
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment